21, మే 2013, మంగళవారం

పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానం


2012-13 వ సంవత్సరంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల విద్యార్ధి చి.కూనప రెడ్డి సాయి మణికంఠ పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానాన్ని సంపాదించాడు.అలాగే మా పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 95శాతం సాధించడమే కాకుండా ర్యాంకుల్లో సాయి మణికంఠ 97.5,వీర నాగ మణికంఠ 9.దేవడ హరిత,భావన సునీత,సిద్దాని లక్ష్మీ దుర్గ,అడ్డగర్ల రాజు,నాగ పెద్దింట్లు 9కంటే అధికంగా ర్యాంకులు సాధించారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము.